Home 2022
Yearly Archives: 2022
కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్న వొడాఫోన్-ఐడియా
ప్రముఖ టెలికాం సంస్థ, దేశంలోనే మూడో అతి పెద్ద ఆపరేటర్ అయిన వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. వొడాఫోన్ ఐడియా మెజార్టీ వాటా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన...
ఏపీలో కరోనా వ్యాప్తి : కొత్తగా 1831 పాజిటివ్ కేసులు, కోలుకున్న 242 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 11, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,84,674...
ఏపీలో సంక్రాంతి పండగ తర్వాతే నైట్ కర్ఫ్యూ అమలు
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. సోమవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చిన నైట్ కర్ఫ్యూని ఎత్తేసింది. సంక్రాంతి పండగ తర్వాత 18వ...
ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వి యాదవ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న వీరిద్దరి భేటీ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది....
పల్లె ప్రగతిని కొనసాగిద్దాం, పారిశుద్ధ్యంపై రాజీ వద్దు : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ ఈ మార్చి లోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్,...
హీరోయిన్ కీర్తీ సురేశ్ కు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటి కీర్తీ సురేశ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ...
ఢిల్లీలో ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మాత్రమే అమలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 పాజిటివిటీ రేటు, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నమోదు అధికంగా ఉంది. ఢిల్లీలో సోమవారం...
వైద్య చరిత్రలో అద్భుత ఘట్టం – మనిషికి అమర్చిన పంది గుండె
ప్రపంచ వైద్య చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. కొన్ని సంవత్సరాల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్లు మొదలైనప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ అచ్చెరువొందారు. జంతువుల గుండెను మనుషులకు అమర్చడం మాత్రం...
నటి రేణు దేశాయ్, కొడుకు అకీరా నందన్ ఇద్దరికీ కరోనా
ప్రముఖ నటి రేణు దేశాయ్ మరియు కొడుకు అకీరా నందన్ ఇరువురూ కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. గత...
పంజాబ్ చెస్ క్రీడాకారిణికి మాలిక హండకు మంత్రి కేటీఆర్ సాయం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పంజాబ్ కు చెందిన మూగ బధిర చెస్ క్రీడాకారిణికి మాలిక హండకు మంత్రి కేటీఆర్...










































