తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1920 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 11, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,97,775 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,045 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 83,153 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 417 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,77,234 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,496 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (1920):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1015
- మేడ్చల్ మల్కాజిగిరి – 209
- రంగారెడ్డి – 159
- సంగారెడ్డి – 55
- హనుమకొండ – 55
- ఖమ్మం – 45
- పెద్దపల్లి – 28
- నిజామాబాద్ – 27
- మహబూబాబాద్ – 24
- మహబూబ్ నగర్ – 24
- భద్రాద్రి కొత్తగూడెం – 23
- మెదక్ – 23
- యాదాద్రి భువనగిరి – 23
- మంచిర్యాల – 22
- సూర్యాపేట – 21
- నాగర్ కర్నూల్ – 17
- నల్గొండ – 16
- కరీంనగర్ – 14
- వికారాబాద్ – 14
- కామారెడ్డి – 13
- సిద్దిపేట – 12
- జగిత్యాల – 12
- వరంగల్ రూరల్ – 10
- కొమరం భీం ఆసిఫాబాద్ – 8
- జనగామ – 7
- నారాయణ్ పేట్ – 7
- ములుగు – 7
- వనపర్తి – 7
- ఆదిలాబాద్ – 6
- జోగులాంబ గద్వాల్ – 6
- నిర్మల్ – 5
- రాజన్న సిరిసిల్ల – 3
- జయశంకర్ భూపాలపల్లి – 3
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ