Home 2022
Yearly Archives: 2022
దేశంలో మళ్ళీ 2 లక్షలు దాటిన యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.01 శాతం
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 05, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
దేశంలో 2135కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 200కు పైగా కేసులు
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముందుగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచమంతగా విస్తరించింది. కాగా భారత్ లో ఇప్పటివరకు నమోదైన...
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లింపు వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్,2022లో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, జనరల్ మరియు ఒకేషనల్...
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన రద్దు
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్పూర్ ర్యాలీ భద్రతా కారణాల రీత్యా రద్దు కావడం కాక రేపుతోంది. నిరసనకారుల అడ్డగింతతో ప్రధాని తిరిగి భటిండా విమానాశ్రయానికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ...
ఏపీలో కొత్తగా 434 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 434 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 5, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా...
కోడి పందేల నిర్వహణను అడ్డుకోండి.. హైకోర్టులో వ్యాజ్యం
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ ఒట్టి పిండివంటలతోనే పూర్తి కాదు. కోడి పందేలు కూడా పండగలో ఒక భాగమే. ఆంధ్రాలో అయితే పందేలకోసం ఏకంగా బరులు ఏర్పాటు చేస్తారు. చుట్టూ వందలమంది చూస్తుండగా...
టేస్టీ కొబ్బరి మటన్ కర్రీ తయారీ విధానం ఇదే…
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
బండి సంజయ్ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ,...
పంజాబ్ లో ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయిన ప్రధాని మోదీ
పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉత్కంఠ రేపింది. ప్రధాని కాన్వాయ్ లోని భద్రతాధికారులకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని మోదీ 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్...
హోమ్ ఐసోలేషన్ 7 రోజులకు కుదింపు, కోవిడ్ మార్గదర్శకాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలు/లక్షణాలు కనిపించని కరోనా బాధితుల హోమ్ ఐసోలేషన్ కోసం కేంద్రప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలను ప్రకటించింది. వీరికి హోమ్...















































