Home 2022
Yearly Archives: 2022
దేశంలో మళ్ళీ కరోనా విజృంభణ: 24 గంటల్లో 90928 పాజిటివ్ కేసులు, 325 మరణాలు
దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య...
ఏపీలో సవరించిన ఓటర్ల జాబితా వివరాలివే, మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2022 అనంతరం సవరించిన ఓటర్ల జాబితా వివరాలను జనవరి 5, బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల...
ఆశా కార్యకర్తలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో ఆశా వర్కర్లకు శుభవార్త వినిపించింది. నెలవారీ ఇన్సెంటివ్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్స్ 30% మేర పెంచుతూ జీవో చేసింది. కమీషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫామిలీ...
కుప్పం నియోజకవర్గంలో నేటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జనవరి 6, 7, 8 తేదీలలో చంద్రబాబు కుప్పం...
గుజరాత్లో దుర్ఘటన – ట్యాంకర్ నుంచి వెలువడిన విష వాయువు
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో విషపూరిత వాయువు లీక్ అవటంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ లీక్ కావడంతో ఈ ఘటన...
నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ, పీఆర్సీపై తుది నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పీఆర్సీకి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో ఇప్పటికే చర్చించారు. అలాగే అధికారులు,...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా, ఒక్కరోజే 1520 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 1520 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 6,85,543 కి పెరిగింది. అలాగే కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం...
ముంబయి నగరంలో కరోనా తీవ్రత, ఒక్కరోజే 15166 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రధాన వాణిజ్య నగరమైన ముంబయిలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ముంబయి నగరంలో...
ఖైదీ నంబర్ 150 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 121వ పాఠంలో వీవీ వినాయక్ దర్శకత్వంలో...
కరోనా వ్యాప్తి : తమిళనాడు రాష్ట్రంలో ఆదివారాలు పూర్తి లాక్డౌన్ విధింపు!
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం...













































