Home 2022
Yearly Archives: 2022
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నేడు బీజేపీ క్యాండిల్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను నిన్న కరీంనగర్లో పోలీసులు అరెస్ట్ చేయటం, కోర్టులో హాజరు పరచటం, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించటం తెలిసిన విషయమే. అయితే,...
మీరు కూడా నెంబర్ 1 కావచ్చు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీరు కూడా నెంబర్ 1 కావచ్చు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కొంచెం రీసెర్చ్ చేస్తే చాలని, ఎవరైనా రికార్డు...
కేరళలో కరోనా : కొత్తగా 2560 పాజిటివ్ కేసులు, 30 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 43,210 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,560 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
రైతుబంధు పథకం కింద ఇప్పటికి రూ.50 వేల కోట్లు జమ, ఇది చారిత్రక సందర్భం: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుబంధు పథకం...
బండి సంజయ్ అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విజయశాంతి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడంపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ అనంతరం సోమవారం మీడియాతో మాట్లాడారు....
ఏపీలో కరోనా : కొత్తగా 122 పాజిటివ్ కేసులు, కోలుకున్న 103 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 122 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 3, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,608 కు చేరింది....
దేశవ్యాప్తంగా 15-18 సంవత్సరాల వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో 18 ఏళ్లపైబడిన వారందరికీ...
జనవరి 5న పంజాబ్ లో పీఎం మోదీ పర్యటన, రూ.42750 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 5, బుధవారం నాడు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.42,750 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు....
వైఎస్ఆర్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడో విడత సాయం, రైతుల ఖాతాల్లోకి రూ.1036 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి ఈ ఏడాది మూడో విడత సాయం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు...
14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయకు కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, పోలీసులు బండి సంజయ్ ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్...











































