ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 16న జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. మరోవైపు అక్టోబర్ 7, సోమవారం నాడు, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి.శివ శంకరరావు తో కలిసి వెబ్ సైట్, లోగోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
[subscribe]
Justice Jitendra Kumar Maheshwari Sworn In As Chief Justice Of AP High Court | Mango News
07:55
CM YS Jagan Meets PM Modi To Invite For Rythu Bharosa Scheme Launch Event | AP Politics | Mango News
01:19
Kotamreddy Sridhar Reddy About CM YS Jagan Orders Over Assault On MPDO Sarala Issue | Mango News
08:52
Nakka Anand Babu Comments On CM YS Jagan Over AP Special Status Issue | AP Latest News | Mango News
04:57