తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదవడంతో ఆగస్టు 9, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,49,859 కి, మరణాల సంఖ్య 3,828 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక సోమవారం నాడు 80,658 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 614 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,37,789 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,242 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(453):
- జీహెచ్ఎంసీ ఏరియా – 68
- కరీంనగర్ – 43
- వరంగల్ అర్బన్ – 36
- ఖమ్మం – 33
- పెద్దపల్లి –26
- నల్గొండ – 26
- మేడ్చల్ మల్కాజిగిరి – 25
- జగిత్యాల – 25
- రంగారెడ్డి – 20
- సిద్దిపేట – 16
- సూర్యాపేట – 15
- రాజన్న సిరిసిల్ల – 13
- మంచిర్యాల – 13
- భద్రాద్రి కొత్తగూడెం – 10
- యాదాద్రి భువనగిరి – 10
- వరంగల్ రూరల్ – 10
- జనగామ – 8
- మహబూబాబాద్ – 8
- మహబూబ్ నగర్ – 7
- ములుగు – 6
- జయశంకర్ భూపాలపల్లి – 5
- సంగారెడ్డి – 5
- నిజామాబాద్ – 5
- ఆదిలాబాద్ – 4
- నాగర్ కర్నూల్ – 4
- మెదక్ – 3
- వనపర్తి – 3
- కామారెడ్డి – 2
- నిర్మల్ – 2
- జోగులాంబ గద్వాల్ – 2
- వికారాబాద్ – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ