Home Search
అనంతపూర్ - search results
If you're not happy with the results, please do another search
ఈ సారి అయినా కాలం కలిసి వస్తుందా?
ఉమ్మడి అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిటాల సునీత ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మొదటి నుంచీ పరిటాల కుటుంబానికి రాయలసీమలో మంచి పేరు ఉంది....
అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్
వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి...
మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ తెలుగు దేశం-జనసేన పార్టీలు వడివడిగా ముందుకు కదులుతున్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం రెడుసార్లు సమావేశం అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.....
జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవే..?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచేశాయి. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే వైసీపీ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. త్వరలో పూర్తి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో పొత్తుపెట్టుకొని...
అవినీతిలోనూ ఎదిగారా..? సోమేశ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
ఆయనకు స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరు. పనిలో నిబద్దత.. కార్యదక్షతతో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత పదవులో ఉన్న ఆయన.. భ విష్యత్ లో...
తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆఫీసులను వర్చువల్ గా ప్రారంభించనున్న జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు (మార్చి 31, శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆఫీసులను వర్చువల్...
పాల్ రావాలి-పాలనా మారాలి పేరుతో ఏపీ, తెలంగాణల్లో కేఏ పాల్ యాత్ర, జూలై 9న వైజాగ్ నుంచి ప్రారంభం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. “పాల్ రావాలి-పాలన మారాలి" పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. బుధవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల...
ఏపీలో కరోనా: కొత్తగా 28 పాజిటివ్ కేసులు, కోలుకున్న 77 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
ఏపీలో కరోనా: కొత్తగా 41 పాజిటివ్ కేసులు, కోలుకున్న 75 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 26, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
ఏపీలో గత 24 గంటల్లో 10,529 కరోనా పరీక్షలు, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...