Home Search
ఎంపీటీసీ సభ్యులు - search results
If you're not happy with the results, please do another search
ఆరు గ్యారెంటీలకు కోడ్ టెన్షన్..!
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనకు అపూర్వ స్పందన వస్తోంది. నాలుగు రోజుల్లోనే యాభై లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 6 వరకు ప్రజాపాలన కొనసాగుతుంది. అర్హులందరికీ పథకాలు అందుతాయని,...
ఆంధ్రప్రదేశ్ లో మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎన్నిక నిర్వహణ
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో పరోక్ష పద్ధతిలో మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), ఉపాధ్యక్షులు మరియు కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నికకు నేడు (సెప్టెంబర్ 24, శుక్రవారం),...
ఎన్నికల నోటిఫికేషన్ రాగానే వారంతా బైబై
వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా కొద్ది రోజులుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటివరకూ వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టిక్కెట్ దక్కనివారంతా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అంతేకాదు కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్...
సోసైటీల్లో సభ్యత్వం మత్స్యకారుల హక్కు, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తాం: మంత్రి తలసాని
సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం...
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుంది: మంత్రి హరీశ్ రావు
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని, ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్...
మంగళగిరిలో నేడే జనసేన విస్తృత స్థాయి సమావేశం, పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు (సెప్టెంబర్ 29, బుధవారం) జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,...
రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి : సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రగతి భవన్ లో వైద్య ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్...
కొనసాగుతున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈ రోజు ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కోసం...