Home Search
ఎన్నికల సమరం - search results
If you're not happy with the results, please do another search
జగన్ ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో తెలుగుదేశం కూటమి, అధికార పార్టీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎత్తులకు పై ఎత్తులతో అన్ని పార్టీలూ రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత కూడా కూటమిలో...
బుర్రిపాలెం బుల్లోడు.. వైసీపీకి బల్లెంలాంటోడు..!
ఎవరూ ఊహించి ఉండరు.. ఆయనకు రాజకీయాల్లో అంత పరిణితి ఉంది.. అని.. ప్రత్యర్థులు అస్సలే ఊహించి ఉండరు.. తొలిఅడుగుల్లోనే ఆయన అంత ప్రజాదరణ పొందారని .. టికెట్ ఇచ్చినప్పటికీ.. పార్టీలోనూ ఆయనపై ఎంతో...
త్వరలో మరో మూడు ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం మళ్లీ మొదలవ్వబోతోంది. ఒకటి, రెండు కాదు.. మూడు ఎన్నికలు వరుసగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువై ఇంకా నెల రోజులు...
భారీ పోలింగ్తో ఎవరికి ఎసరు?
తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి నుంచీ అధికార పార్టీ బీఆర్ఎస్, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగానే వ్యవహరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగానే పావులన్నీ కదిపాయి. అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. కేసీఆర్...
పొత్తులు.. కొనసాగుతున్న గమ్మత్తులు
తెలంగాణ లో ఎన్నికల సమరం హోరెత్తాల్సిన సమయం.. కానీ.. ఇంకా కొన్ని పార్టీలు పొత్తుల లెక్కలు తేల్చుకోలేక పూర్తి జాబితా విడుదల చేయలేకపోతున్నాయి. అధికారంలోకి వచ్చే ఊపుమీదున్న కాంగ్రెస్ కూడా ఇంకా 19...
తండ్రీ కొడుకులు.. విపక్షాలపై విరుచుకు పడుతూ..
భాషలో యాస.. మాటల్లో పంచ్లు.. పదునైన వాక్కులు.. ప్రజల మనసు లోతుకు వెళ్లేలా సెంట్మెంట్ సూత్రాలు.. ఇవీ తెలంగాణ ఎన్నికల సమరంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, ఆయన తనయుడు, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
ఖమ్మంపై పట్టు బిగిస్తున్న పువ్వాడ..
జరగబోయే ఎన్నికల సమరం.. తెలంగాణ అంతటా ఒక ఎత్తు.. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ఎత్తుగా మారింది. ఇక్కడ అందరూ దిగ్గజ నాయకులే. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్లో ని ప్రముఖులు...
ఫలితాల తర్వాత పెనుమార్పులు!
తెలంగాణలో సార్వత్రిక సమరం ముగిసింది. 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం...
యుద్ధం ఇంకా మిగిలే ఉందంటున్న కేసీఆర్
ప్రతిపక్ష పార్టీ నేతగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో సమరశంఖం పూరించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నికలు ముగిశాక కూడా సర్కారుపై సమరం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్...
మూడోసారి వారణాసి నుంచి మోదీ
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా ఆ కార్యక్రమం కొనసాగింది....