Home Search
కాంగ్రెస్ అభ్యర్థులకు - search results
If you're not happy with the results, please do another search
15 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు టెన్షన్ టెన్షన్
కాసేపట్లో ముగియనున్న పోలింగ్ కార్యక్రమంలో..ఎవరు ఏ పార్టీకి ఓటేసారో అన్న టెన్షన్ అభ్యర్ధులకు పట్టుకుంది. ప్రధాన పార్టీలతోనే పోరు అనుకుంటే చాలాచోట్ల నిలబడ్డ స్వతంత్రులు అభ్యర్దులకు టెన్షన్ తీసుకువస్తున్నారన్న టాక్ వారిలో కొత్త...
కాంగ్రెస్లో కొత్త పంచాయితీ.. ఆ ముగ్గురిని హోల్డ్లో పెట్టిన అధిష్టానం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళయింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. అన్ని పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టి ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ కీలక సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ-ఫామ్ పత్రాలు అందజేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన జరగనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు స్థానాలకు గానూ చల్లా...
క్రాస్ ఓటింగ్.. పోల్ టెన్షన్..!
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ఓటర్లు భారీగా తరలివచ్చారు. గతంతో పోల్చుకుంటే పట్టణ ఓటర్లలోనూ కాస్త చైతన్యం పెరిగింది. ఫలితంగా పోలింగ్ శాతం పెరిగింది....
డబ్బుల పంపకాలలో పోటీ పడుతున్న నేతలు
పోలింగ్ కు మరో ఐదు రోజులే మిగిలి ఉండటంతో.. ఓట్ల కోసం నేతలంతా నోట్ల పంపిణీని స్టార్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల రాజకీయ నేతలంతా ప్రలోభాలకు తెర తీశారు. ముఖ్యంగా...
ఈసారి ఎన్నికలలో ఎలాంటి తీర్పును ఇస్తారు?
ఏపీలో ఓటర్లు ఎప్పుడూ వన్సైడ్ తీర్పునే ఇచ్చారు. చరిత్రలో మొట్ట మొదటి సారిగా 2024 జరిగిన ఎన్నికల్లో మాత్రమే సందిగ్ధం అనే మాట వినిపించినా తీర్పు మాత్రం వన్ సైడే ఇచ్చారు. మరి...
కాపుల ఓట్లపైనే మాజీ జేడీ ఆశలు
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ విశాఖపట్నం నార్త్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. విశాఖ నార్త్ నుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే...
చిరంజీవి, రాష్ట్ర ప్రజల జోలికి రావొద్దని హెచ్చరిక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభకు ఎప్పటిలాగే విశేష స్పందన లభించింది.ఈ సభలో 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ.4 వేల పింఛన్ పంపిణీ చేస్తామని,...
35ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెడతారా?
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా ప్రజలకు తెలుసు. ఆ తర్వాత సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడుగానూ తెలుసు. గీతం ఎడ్యుకేషనల్...
లోకేష్ను ఢీ కొట్టనున్న కమల..
ఏపీలో మంగళగిరి వైసీపీ రాజకీయాలు మరింత వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి స్థానం..లో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను వైసీపీ అధిష్టానం నియమించినట్టు తెలుస్తోంది. వచ్చే...