Home Search
తీవ్రత - search results
If you're not happy with the results, please do another search
అకాలవర్షం, వడగళ్లతో ఉద్యాన, వ్యవసాయ పంటల నష్టం తీవ్రతను పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
అకాలవర్షం, వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలోని 13 గ్రామాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యాన, వ్యవసాయ పంటల నష్టం తీవ్రతను పరిశీలించాలని...
ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలో వారం పాటు పాఠశాలలు ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకే…
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మరి కొద్దీ రోజుల పాటుగా ఎండ తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది....
రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి, జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం
రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో...
కేరళలో కరోనా తీవ్రత : కొత్తగా 29471 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 95,508 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 29,471 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
కేరళలో కరోనా తీవ్రత : కొత్తగా 51887 పాజిటివ్ కేసులు, 24 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,21,048 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 51,887 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
కేరళలో కరోనా తీవ్రత : కొత్తగా 54537 పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదుL
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,15,898 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 54,537 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
ఏపీలో కరోనా తీవ్రత : కొత్తగా 13819 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 13,819 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 25, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
దేశంలో కరోనా తీవ్రత: గత 24 గంటల్లో కొత్తగా 1,94,720 కేసులు, 442 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,94,720 కేసులు, 442 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,60,70,510 కు చేరుకోగా, మరణాల...
దేశంలో కరోనా తీవ్రతరమవుతోంది, అప్రమత్తత అవశ్యం – పవన్ కళ్యాణ్
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "కరోనా...
ముంబయి నగరంలో కరోనా తీవ్రత, ఒక్కరోజే 15166 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రధాన వాణిజ్య నగరమైన ముంబయిలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ముంబయి నగరంలో...