హీరోయిన్ శ్రద్ధా దాస్ నటించిన లేటెస్ట్ మూవీ పారిజాత పర్వం. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సంతోష్ కుంభంపాటి తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా శ్రద్ధాదాస్ తెలుగు ఫిలిం నగర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి.. తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. హిట్స్, ఫ్లాప్స్తో తనకు పనిలేదని.. సినిమాలు చేసుకుంటూ పోతానని చెప్పుకొచ్చారు. మరి మీరు కూడా ఈ ఇంటర్వ్యూను చూడాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి.
Home సినిమా
- Advertisement -