Home Search
లోక్ సభ - search results
If you're not happy with the results, please do another search
లోక్ సభ ఎన్నికల వేళ.. ఎవరు ఎటువైపు..
ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్.. అని సుమతి శతకంలో చెప్పింది చాలామందికి గుర్తుండే ఉంటుంది. అలాగే అధికారం ఉన్నప్పుడే ఎవరైనా పార్టీలోకి చేరతారు. అది ఎప్పటి నుంచో ఉన్న...
లోక్ సభ ఎన్నికలు.. అగ్రనేతల కసరత్తులు..
లోక్ సభ ఎన్నికలు త్వరలోనే వచ్చే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల కన్నూ తెలంగాణపై పడింది. ఇక్కడున్న `17 సీట్లలో మెజారిటీ సీట్లు సాధించి.. కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నాయి. దీంతో బీజేపీ,...
తెలంగాణ లోక్ సభ : ఎవరి అంచనాలు వారివే
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. నెల రోజులు కూడా కాకముందే.. ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. మాటల తూటాలను పేలుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ ఎస్.. లోక్...
కడప గడపలో.. వైఎస్ కుటుంబసభ్యుల మధ్యే పోటీ!
ఆంధ్రప్రదేశ్లోని కడప పార్లమెంట్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైఎస్ కుటుంబానికే చెందిన...
తెలంగాణ నుంచి పెద్దల సభకు సోనియా?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసింది. అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లింది. కానీ.. ఇంత వరకూ సోనియా నుంచి సమాధానం రాలేదు. దీంతో...
లోక్సభ సీట్లపై పట్టు పెంచిన కాంగ్రెస్
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. దావోస్...
జీఎస్టీ, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ ఎంపీల నిరసన.. రాజ్యసభ నుంచి వారం పాటు సస్పెన్షన్
మంగళవారం రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలపై వారం పాటు సస్పెన్షన్ వేటు పడింది. వారితోపాటుగా మరో 16 మంది విపక్ష ఎంపీలను కూడా సభ నుంచి సస్పెండ్ చేశారు. కాగా...
ఏపీలో గెలిచేది ఈపార్టీయేనట!
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ఇటీవల ముగిసింది. ఎన్నికల రణం ముగిసినా.. ఏపీలోని పలు ప్రాంతాలు రాజకీయ రణం కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు ఒకరిపై మరొకరు...
క్రాస్ ఓటింగ్.. పోల్ టెన్షన్..!
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ఓటర్లు భారీగా తరలివచ్చారు. గతంతో పోల్చుకుంటే పట్టణ ఓటర్లలోనూ కాస్త చైతన్యం పెరిగింది. ఫలితంగా పోలింగ్ శాతం పెరిగింది....
‘‘గ్యారెంటీ’’గా గెలవాలని కాంగ్రెస్ తహతహ!
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో.. ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఫార్ములాను ఇక దేశవ్యాప్తంగా ఉపయోగించాలనే యోచనతో ఉంది. యాత్రల ద్వారా రాహుల్ గాంధీ పార్టీలో జోష్...