Home Search
వల్లభనేని వంశీ మోహన్ - search results
If you're not happy with the results, please do another search
సీఎం జగన్ ను కలిసిన వంశీ, త్వరలో వైసీపీ లోకి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో, అక్టోబర్ 25 శుక్రవారం నాడు టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి...
వారంతా ఎక్కడ నుంచి బరిలో దిగుతున్నారు?
ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఎన్నికల తేదీలు మార్చి 16న రిలీజ్ కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తును స్పీడప్ చేశారు.ఇలా ఏపీలో జరుగబోయే ఎన్నికల తేదీ కూడా ఖరారు కావడం..వైసీపీ అభ్యర్దుల పూర్తి...
నారా లోకేశ్ జూమ్ మీటింగ్లో ప్రత్యక్షమైన వైసీపీ నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ
ఏపీలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు వైఎస్సార్సీపీ బాధ్యత వహించాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా విద్యార్థులు...
గరంగా మారిన గన్నవరం రాజకీయం
రాష్ట్రంలో కీలక ప్రాంతమైన విజయవాడకు సమీపంలోని నియోజకవర్గం గన్నవరం. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ.. ఇద్దరే....
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు ఫైనల్?
వైసీపీ మాంచి దూకుడు మీదుంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విడతల వారీగా తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించుతోంది. ఇటు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా దూకుడు పెంచేసింది. మొన్నటి వరకు కాస్త...
వైసీపీలోకి వంగవీటి రాధా?.. ఇదీ క్లారిటీ
ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల ముంగిట జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. టికెట్ దక్కలేదని మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా...
వైసీపీ ఇంఛార్జ్ల మార్పు.. రెండో జాబితా సిద్ధం
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏపీలో కాక రేపుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న జగన్.. ఆ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు....
విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడ నగరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11:01 నిమిషాలకు కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల...
కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున...