Home Search
విశ్లేషకులు - search results
If you're not happy with the results, please do another search
ఈసారి ఎన్నికలలో ఎలాంటి తీర్పును ఇస్తారు?
ఏపీలో ఓటర్లు ఎప్పుడూ వన్సైడ్ తీర్పునే ఇచ్చారు. చరిత్రలో మొట్ట మొదటి సారిగా 2024 జరిగిన ఎన్నికల్లో మాత్రమే సందిగ్ధం అనే మాట వినిపించినా తీర్పు మాత్రం వన్ సైడే ఇచ్చారు. మరి...
తెలంగాణ సీఎంకు చంద్రబాబు బిగ్ షాక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీటు రోజురోజుకు పెరిగిపోతోంది. అటు ఏపీలో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి..అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. ...
ఉండిలో ఫలితాలు తారుమారవుతాయా?
ఏపీలో జనసేన, బీజేపీ,టీడీపీ కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నర్సాపురం ఒకటిగా చెబుతారు. పైగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సొంత ప్రాంతం కావడంతో..2019 ఎన్నికలలో పవన్తో పాటు...
ముందే తేరుకున్న కొంతమంది వైసీపీ కాపు నేతలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వైసీపీలో.. కొంతమంది కాపు నేతలు మాత్రం ఆచితూచి వ్యవహరించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో తమకే నష్టం అని గ్రహించి ముందు నుంచీ పవన్...
అప్పుడే సింగిల్ ప్లేయర్గా ఉంటారని భారతిపై ఫైర్
ఏపీలో ఎన్నికల సమరం రోజురోజుకు ముదురుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటలు పదునెక్కుతున్నాయి. ప్రచారంలో స్పీడును పెంచిన అన్ని పార్టీల నేతలు, ప్రత్యర్దులకు సవాళ్లను విసురుతూ ఓటర్లను...
అధికారపార్టీతో పాటు కేడర్ వల్ల భంగపాటు తప్పదా?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నియోజకవర్గాల వారీగా ఎవరికి వారే గెలుపు తమదేనంటే కాదు తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఏపీలో కీలక నియోజకవర్గం అయిన ఉండిలో.. ఈ సారి గెలుపు ఎవరిని...
వైసీపీలో అదే జరుగుతోందా?
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని.. వైసీపీ అధినేత జగన్ కొత్తవారికి ఎక్కడైతే సీట్లు ఖరారు చేసారో.. వారంతా అక్కడ ఆ పార్టీకి తెర వెనుక తూట్లు...
ఇవే తమకు చివరి ఎన్నికలంటూ ప్రకటన
గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ కూడా కొడాలి నానిలాగే ఆఖరి రాగం పాడేశారు. తాజాగా ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పిన వంశీ .. గన్నవరం ఎన్నికల గురించి చెప్పారా...
రాజకీయానికి తెర లేపిన రాజకీయ పార్టీలు
తెలంగాణలో ఎంపీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసిపోవడంతో.. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది నామినేషన్ దాఖలు చేశారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలలో పెద్ద సంఖ్యలో...
తెలంగాణలో హాట్ టాపిక్ అయిన మహ్మద్ ఇబ్రహీం
తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం కోసం ఓ ఆటో డ్రైవర్ నామినేషన్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...