Home Search
సుస్థిరం - search results
If you're not happy with the results, please do another search
మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రాజకీయ వ్యూహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. అటు పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. మరోవైపు విపక్షాలను ఎదుర్కొనేలా సన్నద్ధం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు. అటువంటి వ్యక్తులకే చాన్స్...
లోక్ సభ ఎన్నికలు.. అగ్రనేతల కసరత్తులు..
లోక్ సభ ఎన్నికలు త్వరలోనే వచ్చే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల కన్నూ తెలంగాణపై పడింది. ఇక్కడున్న `17 సీట్లలో మెజారిటీ సీట్లు సాధించి.. కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నాయి. దీంతో బీజేపీ,...
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి క్రియేట్ చేసిన హిస్టరీ అదేనట
సినీ ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు వచ్చివెళ్లినా.. వారందరిలో మెగాస్టార్ ప్లేస్ సుస్థిరం. ఎందుకంటే ఎన్టీఆర్, ఎన్నార్ వంటి హేమాహేమీలతో పాటు..కృష్ణ,కృష్ణం రాజు, శోభన్ బాబు, మురళీ మోహన్, చంద్రమోహన్ వంటి పెద్ద హీరోలు తమ...
దేశంలో నకిలీ విత్తన విక్రేతలపై పీడి యాక్ట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ లోని నోవాటెల్ లో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విత్తన సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి...
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
బీజేపీ కీలక జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల...
ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. టాప్ బిడ్డర్గా నిలిచిన ముఖేష్ అంబానీ సంస్థ జియో, కేంద్రానికి రూ. 1.5...
భారతదేశపు అతిపెద్ద 5G స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారం 7వ రోజున ముగిసింది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ₹ 1.5 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ విక్రయించబడింది. మొత్తం 10...
దేశంలో కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల, ఫిబ్రవరి 28 వరకు అమలు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై నిఘా, నియంత్రణ, అప్రమత్తతలపై కేంద్ర ప్రభుత్వం జనవరి 27, బుధవారం నాడు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకూ...
దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు, యుద్ధనీతి : సీఎం కేసీఆర్
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో...
పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలి -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 15, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
కరోనా పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, 50 వేలమందికి పరీక్షలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 14, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా...