Home Search
సైరస్ పూనావాలా - search results
If you're not happy with the results, please do another search
ముకేష్ అంబానీకి మొదటి స్థానం.. రెండో ప్లేసుతో సరిపెట్టుకున్న అదానీ
భారత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ నిలిచి మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్థానానికి ఎగబాకిన ముకేష్ అంబానీ.. మొదటి...
అంబానీ, అదానీ వెనక్కి..
భారత దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే.. ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అంబానీ లేదా అదానీ పేరులే. కానీ ఇప్పుడు ఈ లెక్కలు మారాయి. వీరిద్దరినీ వెనక్కి నెట్టేసి మరి మరో ముగ్గురు...
పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శనం మొగులయ్య, గరికపాటి నరసింహారావు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి...
రాష్ట్రపతి భవన్ లో నేడే 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2022 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్...
పద్మ అవార్డులు-2022: నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని...