ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 6996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 18, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,17,384 కు పెరిగింది. ఇక రాష్ట్రంలో కరోనా వలన కొత్తగా నలుగురు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 14,514 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1066 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,66,762 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(6996):
- చిత్తూరు – 1534
- విశాఖపట్నం – 1263
- గుంటూరు – 758
- శ్రీకాకుళం – 573
- అనంతపూర్ – 462
- ప్రకాశం – 424
- విజయనగరం – 412
- కృష్ణా – 326
- తూర్పుగోదావరి – 292
- కర్నూల్ – 259
- నెల్లూరు – 246
- పశ్చిమగోదావరి – 245
- కడప – 202
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF