ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకు సంబంధించి మరో నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 25 దేవాలయాలకు పాలకమండళ్లు ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉన్న 25 ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి, మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి, అంతర్వేది ఆలయం, అమరావతి అమరేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో సహా పలు దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసింది. హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టులకు సంబంధించిన చట్టాలను అనుసరించి ఈ పాలకమండళ్లు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
[subscribe]
AP CM YS Jagan Has Created Record In Giving Village Secretariat Jobs | AP Latest News | Mango News
04:38
CM YS Jagan Important Suggestion To All Village Volunteers | Appointment Letters Event | Mango News
06:35
AP CM YS Jagan Offers A Smart Phone For Each Village Volunteers | AP Latest News | Mango News
04:32
Botsa Satyanarayana Controversial Statements On Chandrababu Naidu Over Jobs For Youth | Mango News
08:16