ఏపీలో 25 దేవాలయాలకు పాలకమండళ్లు నియామకం

AP Government Gives Permission To Trust Boards, AP Government Gives Permission To Trust Boards For 25 Temples, AP Govt Gives Permission To Trust Boards For 25 Temples, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Government Gives Permission To Trust Boards For 25 Temples, Mango News Telugu, Permission To Trust Boards For 25 Temples

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకు సంబంధించి మరో నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 25 దేవాలయాలకు పాలకమండళ్లు ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల నుంచి 5 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉన్న 25 ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి, మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి, అంతర్వేది ఆలయం, అమరావతి అమరేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో సహా పలు దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసింది. హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టులకు సంబంధించిన చట్టాలను అనుసరించి ఈ పాలకమండళ్లు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + thirteen =