ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 40 వేలు దాటింది. కొత్తగా 2367 కేసులు నమోదవడంతో నవంబర్ 7, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,40,730 కు చేరుకున్నట్టు ప్రకటించారు. మొత్తం కేసుల్లో 8,37,835 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2895 మంది ఉన్నారు. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 6779 కి చేరింది. ఇప్పటికి 8,12,517 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, ప్రస్తుతం 21434 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- తూర్పుగోదావరి – 118401
- పశ్చిమ గోదావరి – 88297
- చిత్తూరు – 80437
- గుంటూరు – 69232
- అనంతపూర్ – 65469
- ప్రకాశం – 60405
- నెల్లూరు – 60276
- కర్నూల్ – 59698
- విశాఖపట్నం – 56667
- కడప – 53030
- శ్రీకాకుళం – 44564
- కృష్ణా – 41527
- విజయనగరం – 39832
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ