రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గగన విహారం

0
భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము బుధవారం (అక్టోబర్ 29, 2025) హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో రఫేల్‌ యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక చారిత్రక...

మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్న మొంథా తుఫాను నిన్న రాత్రి నర్సాపూర్ వద్ద తీరం దాటింది. దీని తీవ్రత ధాటికి ఏపీలో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇదిలావుంటే, మరోవైపు దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు...

తెలుగు సినిమా కార్మికులపై వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ కార్మికులకు...

మొంథా తుఫాన్‌.. అర్ధరాత్రి వరకూ సచివాలయంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్

0
మొంథా తుఫాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అధికారులు,...

తీరం దాటిన మొంథా.. ఏపీ అతలాకుతలం

0
తీవ్ర తుఫాన్‌ మొంథా ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాటింది. ఈ సమయంలో గంటకు 90–110 కిలోమీటర్ల వేగంతో బీభత్సకరమైన గాలులు వీచడంతో తీరప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. సముద్రంలో రాక్షస అలలు ఎగసిపడ్డాయి. ఏడు...

రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేసిన ఇండియన్ రిఫైనరీలు

0
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా భారతీయ చమురు రిఫైనరీలు రష్యా నుంచి కొత్త ముడి చమురు కొనుగోలు ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ ఆంక్షలపై మరింత స్పష్టత...

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన కమిషన్‌కు కేబినెట్ ఆమోదం

0
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఒక శుభవార్త అందించింది. 8వ వేతన కమిషన్‌ (8th Pay Commission) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

0
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి అధికారిక ఆహ్వానం అందింది. ఈ మేరకు మంగళవారం శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్...

హరీశ్ రావుని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

0
బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల...

ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక భేటీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. దీనిలో భాగంగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సబ్-కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల...

మొంథా తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

0
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు కాకినాడ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం...

ముంచుకొస్తున్న మొంథా తుఫాను.. సీఎం చంద్రబాబు పూర్తిస్థాయి పర్యవేక్షణ

0
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం “మొంథా తుఫాన్”గా మారే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్ని విభాగాల సమన్వయంతో తుపాన్...

మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంట విషాదం.. తండ్రి సత్యనారాయణ మృతి

0
తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయనకి పితృవియోగం కలిగింది. హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున...

టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

0
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కు సంబంధించిన 'పరకామణి వ్యవహారం'పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో చోటుచేసుకున్న అక్రమాలు, నిధుల మళ్లింపు మరియు అవకతవకలపై ఏపీ సీఐడీ...

మెగాస్టార్ డీప్‌ఫేక్ కేసు.. సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

0
మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను అశ్లీల వీడియోలుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డీప్‌ఫేక్ కేసులో విచారణ జరుగుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ (సీపీ) వి.సి. సజ్జనార్ తెలిపారు. ఈ కేసు...

మొంథా తుఫాన్‌ వేళ.. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్

0
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై, అన్ని విధాలుగా ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా, థాయ్‌లాండ్‌ ఈ...

తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. కేంద్రానికి సీజేఐ గవాయ్ సిఫారసు

0
భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, సుప్రీంకోర్టు సంప్రదాయాన్ని అనుసరించి, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును...

కరూర్ బాధితుల కుటుంబాలను కలిసిన విజయ్.. ఆర్థిక సాయం అందజేత

0
ప్రముఖ తమిళ నటుడు మరియు తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ సోమవారం కరూర్ తొక్కిసలాట బాధితులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

0
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మక పోరాటంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించే బాధ్యతను ఆయనే స్వయంగా భుజాన...

ఏపీకి ‘మొంథా’ ముప్పు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

0
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి 'మొంథా' తుఫాన్‌గా మారింది. థాయ్‌లాండ్‌చే పేరు పెట్టబడిన ఈ తుఫాన్‌ ప్రస్తుతం చెన్నైకి 720 కి.మీ., విశాఖకు 790 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది...