పీఓకేలో ఖాళీ అవుతున్న ఉగ్ర శిబిరాలు..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ ధీటైన సమాధానం ఇవ్వడానికి రెడీ అవుతోంది. దీంతో.. దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అణుబాంబులతో సిద్ధంగా ఉన్నామంటూ పాక్...
రుచిలో అద్భుతం కోనాం చేపల పులుసు.. రెసిపీ ఇలా ఈజీ చేసుకోండి
నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ...
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
అమరావతికే పట్టం అని మరోసారి తేల్చి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో కూడా రాజధాని అమరావతికి తిరుగులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీని కోసం పార్లమెంటులో చట్టం చేయిస్తామని హామీ...
మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట..
సమ్మర్లో చాలామంది వెజిటేరియన్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడూ వెజిటేరియన్ ఫుడ్ తింటేనే మంచిదని.. నాన్ వెజ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు అంటున్నారు. అందరూ అనుకున్నట్లు నాన్...
నిత్యం యవ్వనంగా ఉండటానికి.. 10 అద్భత చిట్కాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఆపరేషన్ కగార్పై పెరుగుతున్న వ్యతిరేకత
2026 మార్చి నాటికి భారత దేశంలో నక్సలిజం అనే పదమే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల వేట కొనసాగిస్తూ వస్తోంది. గడిచిన 4...
భారత్పై పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులు
ప్రపంచం అంతా ఏకమై పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నా.. పాక్ మాత్రం తన వంకర బుద్ధిని మార్చుకోదన్న విషయం మరోసారి రుజువయింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ వెనక్కి తీసుకోవడంతో ఉక్రోషంతో రగిలిపోతుంది. తాజాగా...
పహల్గాం ఉగ్రదాడి కేసు ఎన్ఐఏ చేతికి..
పహల్గాం ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఆదేశంతో కేసు విచారణను స్వీకరించిన ఎన్ఐఏ.. ఘటనాస్థలంలో ఆధారాలను కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఉగ్రదాడి చూసిన...
పాక్ రద్దు చేసిన సిమ్లా ఒప్పందంతో భారత్కు నష్టమా? లాభమా?
ఇటీవల జరిగిన జమ్ము కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇట్స్ రివెంజ్ టైమ్ అన్నట్లుగా భారత్.. మిలటరీ ఆప్షన్స్ను పక్కన పెట్టి ముందుగా సింధు అస్త్రాన్ని పాక్పై ప్రయోగించింది. నిజానికి పాకిస్తాన్ను పరోక్షంగా...
ఈ వేసవిలో ఇలా జాగ్రత్తలు తీసుకుందాం..
ఈ ఏడాది సమ్మర్..దడదడలాడిస్తుంది. రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చాలా జిల్లాలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, 45 డిగ్రీలు అంటూ రన్నింగ్ రేసు పెట్టుకుంటున్నాయి. దీంతో IMD వేడి గాలుల కోసం...
బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ..అధికార పార్టీకి ఆయుధంగా NDSA రిపోర్ట్
ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా కాళేశ్వరం గురించి గత కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది.అయితే సుమారు రూ.లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే కుంగిపోవడంతో విపక్షాలు మండిపడ్డాయి. అంతేకాదు గత...
రణపాల మొక్కను లైట్ తీసుకోవద్దు..
గ్రామాలలో ప్రతీ ఇంట్లో కనిపించే రణపాల మొక్క.. ఔషధాల గని. ఇందులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకులు నుంచి , కాండం, వేర్లు అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో...
ఓం నమో భగవతే వాసుదేవాయ
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు, భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ఓం నమో భగవతే వాసుదేవాయ”...
కోర్టు మూవీ అందుకే హిట్ అయింది..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి...
తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు మీకు కూడా ఉందా?
చాలామంది మిగిలిన సమయాలలో వాటర్ పెద్దగా తీసుకోకపోయినా.. ఆహారం తిన్న వెంటనే మాత్రం నీళ్లు కచ్చితంగా తాగుతారు. కానీ ఇది మంచి అలవాటు కాదని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు...
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమండిపోతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏపీ, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవగా..రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రలు...
అమరావతిలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ..
అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ మే 2న శంకుస్థాపన చేయనున్నారు.అశేష జనవాహిని నడుమ అమరావతి పునఃనిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి....
మంత్రివర్గ విస్తరణ ఎవరి పరిధిలో ఉంటుంది?
తెలంగాణలో ఇప్పటి వరకూ కూడా ..తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కావాలసినంత క్లారిటీ వచ్చేసింది ఇక రేపో, మాపో కేబినెట్ విస్తరణ ఖాయం అన్న వార్తలు జోరుగా వినిపిస్తాయి.సరే అని రెండు రోజులు ఆగిచూస్తే.....
పుత్తడి ప్రేమికులకు బంగారం లాంటి వార్త
కొత్త ఏడాదిలో గతంలో ఎన్నడూ లేనంత ధరలలో బంగారం రేట్లు పెరిగి వినియోగదారులకు రోజుకో రకంగా షాక్ ఇస్తున్నాయి. వంద రూపాయలు తగ్గితే.. 5,6వందలు పెరుగుతూ తగ్గేదేలే అన్నట్లుగా ధరలు పెరుగుతూ అటు...




















































