పుత్తడి ప్రేమికులకు బంగారం లాంటి వార్త
కొత్త ఏడాదిలో గతంలో ఎన్నడూ లేనంత ధరలలో బంగారం రేట్లు పెరిగి వినియోగదారులకు రోజుకో రకంగా షాక్ ఇస్తున్నాయి. వంద రూపాయలు తగ్గితే.. 5,6వందలు పెరుగుతూ తగ్గేదేలే అన్నట్లుగా ధరలు పెరుగుతూ అటు...
వాట్సాప్ స్టోరేజ్ ఫుల్ అవకుండా ఇలా చేయండి..
సిటీ లేదు మారు మూల గ్రామం లేదు అందరికీ ఇప్పుడు వాట్సాప్ కామన్ యాప్ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్లు వరకూ వాట్సాప్ లోనే కాలం గడిపేస్తున్నారు. చివరకు స్కూలు ,...
ఆయుర్వేదంలో కింగ్ ..అశ్వగంధ
అశ్వగంధ మన పూర్వీకుల కాలం నుంచి అందుబాటులో ఉన్న మూలిక. .ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. దీన్ని ముఖ్యంగా సంతానోత్పత్తిని ప్రసాదిందే దివ్యౌషధంగా భావిస్తారు. ఈ అశ్వగంధ వాడటం...
ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా?
గోల్డ్ లవర్స్ బయపడినట్లే బంగారం లక్ష రూపాయలు క్రాస్ అయిపోయింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనడం ఉత్తమమా లేక మరికొన్ని...
జపాన్ గడ్డపై సీఎం రేవంత్రెడ్డి సత్తా
అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ మరోసారి సత్తా చాటుకుంది. హైదరాబాద్కు విశ్వ నగరంగా ఎప్పుడో గుర్తింపు తెచ్చకోవడంతో..అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు క్యూకడుతున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్రెడ్డి...
ఏపీలో పారిశ్రామిక ప్రగతి..వైసీపీవిష ప్రచారం!
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావడానికి చూస్తోంది. దీనిలో భాగంగానే భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పారిశ్రామికవేత్తలను ఒప్పించడానికి...
పెరుగుతున్న ఎండలను తట్టుకోవడానికి జాగ్రత్తలు
పెరుగుతున్న ఎండలను తట్టుకోలేక చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. వాతావరణంలోని ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలో వేడి పెరుగుతుంది. మన శరీరం ఎక్కువ వేడిని సహించలేదు. అందుకే అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువ సమయం...
డెన్మార్క్ లో ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న...
వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్థానం..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు 75వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఏపీ వ్యాప్తంగానే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులందరూ కూడా బాబు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఏపీ...
ఇండియాను తాకనున్న గూగుల్ లేఆఫ్స్
ఆర్థిక మాంద్యంతో పాటు ఉద్యోగాల్లో నైపుణ్యాల కొరత వల్ల ప్రపంచ వ్యాప్తంగా టెక్ సంస్థలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టెక్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలవుతోంది. తాజాగా టెక్ దిగ్గజ సంస్థ...
విటమిన్ డి ఆహారంలో కూడా దొరుకుతుందా?
ఇప్పుడు విటమిన్ డి లోపం అందరిలో పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా ఆఫీసులో ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.నిజానికి మనకు కావాల్సిన విటమిన్ డి అంతా సూర్యరశ్మిలో ఎక్కువగా దొరుకుతుంది....
ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతకు..సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కూటమి ప్రభుత్వం గొప్ప కానుక అందించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ..తమను ఎన్నికల్లో...
బ్యూటిఫుల్ లవ్ డ్రామా చూడాలనుకునే వారికి బంపర్ ఆఫర్..
పడేసావే అనే లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ యూట్యూట్ లో మంచి వ్యూస్ ని సొంత చేసుకుంటుంది. ఈ సినిమాకు బిఎస్ రెడ్డి దర్శకత్వం వహించగా, ఎ సాయి కావ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ...
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..రాచకొండ సీపీ క్లారిటీ
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల వినిపించిన వార్తలు.. ఇటు ఫ్యాన్స్తో పాటు అటు బీసీసీఐలోనూ పెద్ద కలకలమే రేపింది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందంటూ వినిపించిన వార్తలతో...
భూ కబ్జాల బాధితులకు అండగా డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. భూ కబ్జాల బాధితుల సమస్యలను స్వయంగా పరిశీలించి.. న్యాయం...
జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా ఇలా చెక్ పెట్టండి..
పెరుగుతున్న కాలుష్యం, విపరీతమైన ఒత్తిడిలు, సమయం లేక జుట్టు సంరక్షణ గాలికొదిలేస్తున్నారు. దీనివల్ల జుట్టు రాలే సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మంచి ఆహారం తీసుకోవడంతో పాటు మంచి...
ఈపీఎఫ్ఓ 3.0తో 9 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటే కొంత మందికి అర్ధం కాకపోవచ్చు కానీ..EPFO అంటే అందరికీ బాగా తెలుసు. అయితే తాజాగా ఈపీఎఫ్ఓలో డిజిటల్గా కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ...
నెల రోజుల్లో వెయ్యి మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దు
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక..వలసదారులను అమెరికా నుంచి బయటకు వెళ్లడమే టార్గెట్ పెట్టుకుని రకరకాల కండిషన్లతో ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. తాజాగా విదేశీ విద్యార్థులపైన కూడా ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారు....
భారత్ మూడేళ్లలో ఆ రెండు దేశాలను అధిగమిస్తుందా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటోందని ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా ఒకటిగా చేరిపోయింది . దీనికి తోడు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం...
లోక్ సభ హాజరులో ఏపీ ఎంపీలు టాప్
ఇటీవల 18వ లోక్ సభ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలపై పీఆర్ఎస్ ఇండియా అనే సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం...




















































