అపెండిసైటిస్ వచ్చే ముందు ఏ లక్షణాలు కనిపిస్తాయి?
అప్పటివరకూ మన మధ్య ఉన్నవారే ఉన్నట్లుండి కడుపు నొప్పితో విలవిల్లాడుతారు. భరించలేనంత నొప్పితో ఆస్పత్రికి వెళ్తే..అది అపెండిసైటిస్ అని వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సర్జరీ చేస్తారు. అయితే అపెండిసైటిస్ ఎందుకొస్తుంది?...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గిబ్లి స్టైల్ ఆర్ట్ ఫోటోలు ఇలా..
సోషల్ మీడియా ఎప్పుడూ కొత్త ట్రెండ్స్తో నిండిపోతూ ఉంటుంది. తాజా ట్రెండ్గా "గిబ్లి స్టైల్" (Ghibli-Style) ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, X వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో...
తెలంగాణ సర్కారు బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తుకు సిట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటూ, ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణ డీజీపీ జితేందర్ ఉత్తర్వులపై, ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)...
మయన్మార్లో ఆపరేషన్ బ్రహ్మ సహాయక చర్యలు
మూడు రోజుల క్రితం భారీ భూకంపం విలయతాండవం చేయడంతో..భారత్ పొరుగు దేశమైన మయన్మార్ చిగురుటాకులా వణికింది. భూకంప ప్రభావంతో తీవ్ర నష్టం జరిగింది. 2 వేల మంది వరకు మృతిచెందగా..వేలాదిమంది ఆచూకి తెలియకుండా...
దేశవ్యాప్తంగా ఈద్.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు ముఖ్యమంత్రులు దేశ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్...
గ్రీన్కార్డుపై మరో పిడుగు వేసిన ట్రంప్
గ్రీన్ కార్డు అనగానే అమెరికా పౌరసత్వం, అమెరికాలో శాశ్వత నివాసం గుర్తుకు వస్తుంది. దశాబ్దాలుగా ఈ విధానం కొనసాగుతున్నా.. ట్రంప్ 2.0 పాలనలో మాత్రం గ్రీన్కార్డు అర్థం మారిపోయింది. గ్రీన్కార్డు ఉన్నంత మాత్రాన...
పెద్ది ఫస్ట్ గ్లింప్స్: ఏప్రిల్ 6న విడుదల
రామ్ చరణ్ నటిస్తున్న "పెద్ది" చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుంది. బుచ్చిబాబు తన మొదటి చిత్రం "ఉప్పెన"తో...
మరింత పెరిగిన ఎండలు..అల్లాడుతున్న జనాలు
ఇటీవల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలలో తేడా వచ్చినా మళ్లీ రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి .భానుడి భగభగలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రెండు రోజులుగా మాడు...
ఏప్రిల్ 14 ను జాతీయ సెలవు దినంగా ప్రకటించిన కేంద్రం..
డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి రోజు, ఏప్రిల్ 14, కేంద్ర ప్రభుత్వం తాజాగా పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రాజ్యాంగ నిర్మాత, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన అప్రతిహత కృషికి గుర్తింపుగా ఈ...
రేషన్ కార్డు వ్యవస్థలో కీలక మార్పులు
తెలంగాణ సర్కారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. ముఖ్యంగా, ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల విధానంతో ప్రజల సంక్షేమాన్ని మరింత...















































