ఏపీలో 24 గంటల్లో 31138 కరోనా పరీక్షలు, 368 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 21, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,93,734...
కొత్త కరోనా కేసుల్లో 83 శాతం 6 రాష్ట్రాలలోనే, మళ్ళీ 3 లక్షలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త...
దేశంలో ఆదివారం ఉదయానికి 4.4 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి...
చింత ఇంత ప్రమాదమా?
Shekena Glory యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితాన్ని మార్చుకునేందుకు దోహదపడేలా, ఆత్మతో నిండిన మరియు ఉత్తేజకరమైన పాటలు మరియు సందేశాలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో "చింత ఇంత ప్రమాదమా?" అనే అంశం...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 394 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 394 కేసులు నమోదవడంతో మార్చి 20, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,118 కి...
ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని అభినందించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ...
జ్ఞాపకాలు ఎందుకు?
Zion Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో "జ్ఞాపకాలు...
వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మానవ-జంతు సంఘర్షణల నివారణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు...
ఏపీలో 30,978 కరోనా పరీక్షలు నిర్వహించగా 380 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 19, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,93,366 కు చేరుకుంది. శుక్రవారం 9AM నుంచి...















































