మార్కెట్లో నకిలీ పన్నీర్.. టెస్ట్ చేసి తింటేనే బెటర్..
పాలతో తయారు చేసిన పన్నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది తినడానికి ఇష్టపడతారు. పన్నీర్లో అనేక రకాల పోషకాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఇటీవల...
మౌని అమావాస్య రోజు పుణ్యస్నానాలకు పోటెత్తనున్న భక్తులు
జనవరి 13న మొదలైన ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతోన్న మహాకుంభమేళకు రోజురోజుకు రద్దీ పెరుగుుతుంది.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ.. సాధువులు, అఘోరాలు, విదేశీ భక్తులు ఇలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాగ్ రాజ్...
ప్రభుత్వం హామీలను నెరవేర్చుతున్న కాంగ్రెస్: రైతులకు రూ. 569 కోట్లు రైతు భరోసా
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోటిగా హామీలను అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ వంటి పథకాల అమలుకు శ్రీకారం...
రాజకీయాలకు గుడ్బై చెప్పి విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారో తెలుసా..? మీరే చూడండి..
వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్బై చెప్పారు. శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, ఇది పూర్తిగా...
డిప్యూటీ సీఎం డిమాండ్పై నారా లోకేష్ స్పందన..
ఏపీలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ అంశంపై మిత్రపక్షం జనసేన కూడా స్పందించడంతో పరిస్థితి...
నరేంద్ర మోదీ స్టేడియంలో ‘కోల్డ్ ప్లే’ కన్సర్ట్.. ప్రత్యేక ఆకర్షణగా జస్ప్రిత్ బుమ్రా..
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా పేరుతో మార్మోగింది. తాజాగా ఈ స్టేడియంలో ఘనంగా జరిగిన 'కోల్డ్ ప్లే' కన్సర్ట్లో బుమ్రా పాల్గొని సందడి చేశాడు. ఈ...
కాకినాడలో సెల్ఫోన్ మింగి మహిళ..
పాపం, ఆమె మానసిక రుగ్మతలతో బాధపడేది. ఆరోగ్యం క్షీణించి ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో కుటుంబసభ్యులు ఆమెకు నిరంతరం సహాయం అందిస్తూ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఈ క్రమంలో...
తెలంగాణలో వారి అకౌంట్లలోకి డబ్బులు
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న ..రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డు జారీ పథకాలను శ్రీకారం చుట్టారు. కాగా ఈ నాలుగు పథకాలు...
అమెరికాలో గుడ్డుకు గడ్డు పరిస్థితి
కోడిగుడ్డు మంచి పౌష్టికాహారం కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ రోజుకు ఒక కోడిగుడ్డు అయినా తినాలంటారు డాక్టర్లు. ఇక కరోనా వైరస్ దెబ్బకు రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి చాలా మంది ఎగ్...
బడ్జెట్కు ముందే స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల ఒకటో తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం సాధారణ బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే బడ్జెట్కు ముందే మొదటి ట్రేడింగ్ సెషన్లో భారత స్టాక్...















































