మహారాష్ట్రలో ఒకేరోజులో 5427 కరోనా కేసులు, 38 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఫిబ్రవరి 18, గురువారం నాడు కూడా 5427 కరోనా కేసులు, 38 మరణాలు...
గత 24 గంటల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు లేవు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 12,881 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,50,201 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 101 మంది...
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 14 మందికి బెయిల్ మంజూరు
బోయిన్పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులు సునీల్, నవీన్ ల కిడ్నాప్ కేసు ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో 14...
ఐపీఎల్-2021 వేలం అప్డేట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 వేలం పక్రియ ఫిబ్రవరి 18, గురువారం నాడు మధ్యాహ్నం 3:00 గంటలకు చెన్నైలో ప్రారంభమైంది. 292 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరిలో 164 మంది భారత్,...
ఏపీలో నాలుగు విడతల్లో కలిపి 2196 పంచాయతీ ఏకగ్రీవం, నాలుగో విడతలో 553 …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాల జోరు కొనసాగింది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3299 పంచాయతీలకు, ఆ పంచాయతీల పరిధిలోని 33,435 వార్డులకు ఫిబ్రవరి 21న ఎన్నికలు...
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో మూడోస్థానంలో భారత్, 94 లక్షలపైగా డోసులు పంపిణీ
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు లబ్దిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల పరంగా అమెరికా, యూకే తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది....
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు, సంప్రదాయబద్ధంగా చాదర్ సాగనంపిన సీఎం కేసీఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్) ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు సంప్రదాయబద్ధంగా సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ ను ముస్లిం...
నేడు తిరుపతిలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు...
చెన్నైలో నేడే ఐపీఎల్-2021 వేలం, ఏ జట్టు వద్ద ఎంత నగదు ఉందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఉండే 292 మంది క్రికెటర్లతో కూడిన...
రైతుల ఉద్యమం: నేడు నాలుగు గంటల పాటు రైల్ రోకో కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులు ఫిబ్రవరి 18, గురువారం నాడు దేశవ్యాప్తంగా ‘రైల్ రోకో’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం...











































