తెలంగాణలో మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఫిబ్రవరి 8, మంగళవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మే 17,...
భారత్ vs ఇంగ్లాండ్ తోలి టెస్ట్: 227 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలిటెస్టులో ఇంగ్లాండ్ జట్టు 227 పరుగుల తేడాతో ఘన విజయం...
ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల్లోని 2,724 పంచాయతీలు, 20,157 వార్డులకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కాగా మొదటివిడత పంచాయతీ ఎన్నికల్లో 81.78% పోలింగ్ నమోదయినట్టు...
ఎర్రకోట ఘటన: పంజాబీ నటుడు దీప్ సిద్దూ అరెస్ట్, 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగింత
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26 న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎర్రకోట వద్ద జరిగిన హింస,...
తెలంగాణలో రాజన్నరాజ్యం తేవాలన్నదే నా కోరిక – వైఎస్ షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మంగళవారం నాడు హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం...
జిల్లా, మండల పరిషత్ లకు నిధుల కేటాయింపు, విధుల అప్పగింత: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్...
గత 24 గంటల్లో కొత్తగా 9110 కరోనా కేసులు, 78 మరణాలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,110 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,47,304 కు చేరుకుంది. కరోనాతో మరో 78...
గులాం నబీ ఆజాద్ నిజమైన స్నేహితుడు, కంట తడిపెట్టిన ప్రధాని మోదీ
త్వరలో పదవీ విరమణ పొందనున్న నలుగురు సభ్యులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అందులో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ విపక్ష నేత...
ఏపీలో ముగిసిన మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌటింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా మొత్తం 12...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు: మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62% పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా మధ్యాహ్నం 12:30 గంటల వరకు...











































