రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి
మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ చేస్తున్నారు. "రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నిర్ణయం వెనుక...
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు అయింది. సోంపేట అదనపు జిల్లా కోర్టు 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ముందుగా నిమ్మాడలో...
ఇడబ్ల్యుఎస్ లకు 10 శాతం రిజర్వేషన్లు అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన...
పిల్లల్లో లెర్నింగ్ డిజాబిలిటీస్ గుర్తించడం ఎలా? : బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “లెర్నింగ్ డిజాబిలిటీస్” అనే గురించి వివరించారు. చదువుకునే సమయంలో కొన్ని కారణాల వలన కొన్నింటిని పిల్లలు అసమర్థతగా భావిస్తారని చెప్పారు....
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద బీభత్సం: 203 మంది గల్లంతు,19 మృతదేహాలు లభ్యం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం నాడు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందా దేవి హిమానీనదంలో పెద్ద స్థాయిలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో ధౌలిగంగా, రిషిగంగా, అలకనందకు...
“రాజ్ భవన్ అన్నం” క్యాంటీన్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ సోమవారం నాడు “రాజ్ భవన్ అన్నం” పేరిట రాజ్ భవన్ కమ్యూనిటి హాల్ లో క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రాజ్ భవన్ అన్నం క్యాంటీన్ ద్వారా...
దేశంలో కొత్తగా 11831 కరోనా కేసులు, 11904 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,831 పాజిటివ్ కేసులు, 84 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,38,194 కు చేరుకోగా, మరణాల...
తెలంగాణలో కొత్తగా 101 కరోనా కేసులు, 197 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 101 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 7, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,95,682 కి చేరినట్టు...
సీఎం మార్పుపై స్పష్టత, పదేళ్లు తానే సీఎంగా ఉంటానని సీఎం కేసీఆర్ వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు,...
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...















































