తిరుపతి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే శీఘ్రదర్శనం టికెట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోనే 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏపీఎస్ఆర్టీసీ...
100 శాతం ప్రేక్షకులతో థియేటర్లుకు అనుమతి, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి 100 శాతం సీటింగ్ సామర్ధ్యంతో (ఆక్యుపెన్సీ) థియేటర్ల నడపడానికి కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ...
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం : జనసేన
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన...
ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, మార్గదర్శకాల ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్
ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా...
దేశంలో కొత్తగా 12408 కరోనా కేసులు, 120 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,408 పాజిటివ్ కేసులు, 120 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,02,591 కు చేరుకోగా, మరణాల...
ఇంటర్ మార్కుల వెయిటేజ్ యథాతథం, జూన్ 14 తర్వాత తెలంగాణ ఎంసెట్
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం నాడు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమక్షంలో ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూహెచ్ అధికారులు...
ఎస్ఈసీ ఈ-వాచ్ యాప్ ఈ నెల 9 వరకు నిలిపియాలని హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం రూపొందించిన ‘ఈ-వాచ్’ యాప్ ను ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే...
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ఓటు ద్వారా తెలియజేయండి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 27 న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ప్రైవేటీకరణ ద్వారా పూర్తి నిర్వహణ నియంత్రణతో పాటు విశాఖ ఉక్కు...
తెలంగాణలో కొత్తగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 169 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 4, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,95,270 కి చేరినట్టు...
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 79 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,178 కు చేరుకుంది. గత 24 గంటల్లో 28254 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 79...












































