గత 24 గంటల్లో కొత్తగా 11039 కరోనా కేసులు, 110 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,039 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,77,284 కు చేరుకుంది. కరోనాతో మరో 110...
కోవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై భర్త డాక్టర్ పీ.సౌందరరాజన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ...
డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభం, 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహణ: మంత్రి హరీశ్
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సకల సదుపాయాలతో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి...
సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్
అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈవో పదవి నుంచి ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో వైదొలగనున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించారు. 27 సంవత్సరాలుగా...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 185 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,94,924 కి చేరింది. అలాగే...
మీ జుట్టు ఊడిపోతోందా? బెస్ట్ ఆయిల్ ఇదే : యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 2, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,004 కు చేరుకుంది. సోమవారం 9AM...
సీబీఎస్ఈ బోర్డు 10,12 పరీక్షలు: మే 4 నుంచి జూన్ 11 వరకు నిర్వహణ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం నాడు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను సీబీఎస్ఈ...
అచ్చెన్నాయుడుకు 14 రోజుల పాటు రిమాండ్ విధింపు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించి, కోటబొమ్మాలి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు....
దిశ చట్టంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు దిశ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం దిశా చట్టాన్ని మరింత మెరుగ్గా అమలు...













































