పెరుగుతున్న కరోనా కేసులు, ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కాగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నిర్వహణ కోసం ప్రజారోగ్య...
ఢిల్లీలో పేలుడు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోమ్ శాఖ నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో జనవరి 29 న తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, అయితే పేలుడుకు...
ఉపాధిహామీలో తెలంగాణనే దేశంలో నెంబర్ వన్ : మంత్రి ఎర్రబెల్లి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ క్యాలెండర్-2021 ని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో గల తన కార్యాలయంలో...
దేశంలో మంగళవారం ఉదయానికి 39,50,156 లబ్ధిదారులకు కరోనా టీకా
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 3,516 సెషన్స్ లో 1,91,313 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య,...
హైదరాబాద్ మెట్రోలో విజయవంతంగా గుండె తరలింపు, తొలిసారిగా వినియోగం
హైదరాబాద్ నగరంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం తొలిసారిగా మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీ నగర్ లోని కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి గుండె తరలింపు కోసం మెట్రో రైలును...
HIP SLIP-యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “హిప్ స్లిప్ (HIP SLIP)” అనే అంశం గురించి వివరించారు. మనం చేసిన పనికి పశ్చత్తాపం పడడం, ఇలా చేయకుండా ఉంటే ఎంత...
దేశంలో 8 నెలల తర్వాత రోజువారీగా 9000 కంటే తక్కువగా కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 8,635 పాజిటివ్ కేసులు, 64 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,66,245 కు చేరుకోగా, మరణాల...
రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్, రేపటికి వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉదయం రాజ్యసభ రాజ్యసభ ప్రారంభమైంది. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు....
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ గా విధులు నిర్వహిస్తున్న అనంతరామ్ ను బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ గా...
ఏపీలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు, నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం
ఆంధప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగియగా, రెండోదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. నేటినుంచి (ఫిబ్రవరి...















































