సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం నాడు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు మే 4వ నుంచి జూన్ 4 వరకు, 12వ తరగతి విద్యార్థులకు మే 4 నుంచి జూన్ 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షల పూర్తిషెడ్యూల్ ను https://www.cbse.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా రమేశ్ పోక్రియాల్ మాట్లాడుతూ, ఈ పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Date-sheet of @cbseindia29 board exams of class X.
Wish you good luck!#CBSE pic.twitter.com/o4I00aONmy— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) February 2, 2021
Date-sheet of @cbseindia29 board exams of class Xll.
Wish you good luck!#CBSE pic.twitter.com/LSJAwYpc7j— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) February 2, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ