దేశంలో కరోనా రికవరీ రేటు 96.90 శాతం, మరణాల రేటు 1.44 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9,102 కరోనా కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,76,838 కు, మరణాల సంఖ్య 1,53,587 కు చేరుకుంది. దేశంలో...
సచివాలయ నిర్మాణ వేగం పెంచాలి, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: సీఎం కేసీఆర్
కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు....
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ డ్రింక్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
దేశంలో మంగళవారం ఉదయానికి 20,23,809 మందికి కరోనా వ్యాక్సిన్
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. జనవరి 26, మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 20,23,809 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
మందు ప్రియులకు గుడ్ న్యూస్, తెలంగాణలో కొత్తగా 159 బార్లు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 159 కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొత్తబార్ల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఎక్సైజ్శాఖ...
జీవితంలో విజయం కోసం సమయం విలువను గుర్తించడం ముఖ్యం: యండమూరి
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “టైమ్ ప్లానింగ్” అనే అంశం గురించి వివరించారు. రోజుకు 86,400 సెకండ్లు మన ఖాతాలో జమవుతుంటాయని, వాడుకోని సమయమంతా ముగిసిపోతూ ఉంటుందని చెప్పారు....
ఐటి రంగం అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయాలి, అధికారులకు సీఎస్ ఆదేశం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రిడ్ పాలసీలో భాగంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో ఐటిరంగం అభివృద్ధి కోసం అవసరమైన బ్లూ ప్రింట్ ని తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
ఒకేరోజులో 1842 కరోనా కేసులు, 30 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. జనవరి 25, సోమవారం నాడు 1842 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 25, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,590 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర వేడుకలు, పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్
తెలంగాణ రాష్ట్రంలో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నటుడు మెగాస్టార్...
















































