తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి తరగతులు, మే 17 నుంచి పదోతరగతి పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కార్యకలాపాల షెడ్యూల్ (అకడమిక్ క్యాలెండర్) పై...
ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి నోటిఫికేషన్...
వెంగయ్య కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన పవన్, ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ తరపున 8...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదల
బోయినపల్లి కిడ్నాప్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం నాడు విడుదల అయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆమెకు శుక్రవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు...
డీసీసీబీల ద్వారా మెరుగైన సేవలకోసం ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించాలి: సీఎస్
రాష్ట్రంలో డీసీసీబీలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్ధిక సామర్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం డీసీసీబీ సభ్యులకు వర్క్ షాపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను...
నేతాజీ జయంతి వేడుకలు, రాష్ట్రపతి భవన్లో నేతాజీ చిత్రపటం ఆవిష్కరణ
భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి ఈరోజు. ఇటీవలే నేతాజీ జన్మదినమైన జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం...
దేశంలో కరోనా: 24 గంటల్లో కొత్తగా 14256 పాజిటివ్ కేసులు, 152 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,256 కరోనా కేసులు, 152 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,39,684 కు, మరణాల సంఖ్య 1,53,184 కు చేరుకుంది. దేశంలో...
కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి, పలువురికి అస్వస్థత
పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. శుక్రవారం నాటికి 25 మంది అస్వస్థతకు గురికాగా, తాజాగా మరో నలుగురు వింతవ్యాధి లక్షణాల బారినపడ్డట్టు తెలుస్తుంది....
రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో 32 మందికి పదోన్నతులు: మంత్రి నిరంజన్ రెడ్డి
మార్కెటింగ్ శాఖలో పదోన్నతులపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ 27 విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 11 మంది గ్రేడ్-1 కార్యదర్శులకు స్పెషల్ గ్రేడ్...
బ్రెజిల్ కు 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిన భారత్, ధన్యవాదాలు తెలిపిన బోల్సోనారో
పొరుగు దేశాలు మరియు ముఖ్య భాగస్వామ్య దేశాలకు దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో తయారైన 20 లక్షల కోవీషీల్డ్...













































