ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాదం
పూణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పూణే నగరంలోని మంజ్రీ ప్రాంతంలో ఉన్న సీరం ఇనిస్టిట్యూట్ ప్లాంట్ లో టెర్మినల్...
దేశంలో కరోనా: కొత్తగా 15223 కరోనా కేసులు, 151 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 15,223 పాజిటివ్ కేసులు, 151 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,10,883 కు చేరుకోగా, మరణాల...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 226 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 20, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,92,621 కి చేరినట్టు...
టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విడుదల
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావును బుధవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి పర్యటన సమయంలో కారుపై దాడి చేశారన్న...
ఐపీఎల్-2021 సీజన్: 8 ఫ్రాంచైజీలు వదులుకున్నఆటగాళ్ల జాబితా ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్కు సంబంధించిన వేలం పిబ్రవరినెలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఎనిమిది ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో పాటుగా వదులుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.
8...
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం
అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20, బుధవారం నాడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్...
ఏపీలో కరోనా: కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,418 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46852 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 173...
ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాలను రైతులకు అర్ధమయ్యేలా వివరించాలి-మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపై బుధవారం నాడు రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...
మరికొద్దిసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్
గత నవంబర్ 20న జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా కాంగ్రెస్ అధికారికంగా వీరి గెలుపును...
ఇంగ్లాండ్ తో జరిగే తోలి రెండు టెస్టులకు ఎంపికైన భారత్ జట్టు ఇదే …
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత...












































