24 గంటల్లో 3015 కరోనా పాజిటివ్ కేసులు, 59 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 20, బుధవారం నాడు 3015 కరోనా కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,992 కి...
జల్ మిషన్ కీ, అనేక రాష్ట్రాలకీ మిషన్ భగీరథ పథకం ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి
మిషన్ భగీరథ పథకం పనులపై బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి సమీక్ష జరిపారు. ఈ...
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరి 30న అఖిలపక్ష సమావేశం నిర్వహణ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి...
భారత్ నుండి భూటాన్, మాల్దీవులు సహా 6 దేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరా
భారత్ లో అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగు మరియు ముఖ్య భాగస్వామి దేశాలకు కూడా దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి...
కె.జి.యఫ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
దేశంలో బుధవారం ఉదయానికి 6,74,835 మందికి కరోనా వ్యాక్సిన్
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 6,74,835 మంది హెల్త్కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
తెలంగాణలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లపై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీంలకు సంబంధించి దాఖలయిన పిటీషన్లపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. విచారణ అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీములపై విచారణ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13823 కరోనా కేసులు, 162 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,823 కరోనా కేసులు, 162 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,95,660 కు, మరణాల సంఖ్య 1,52,718 కు చేరుకుంది. దేశంలో...
రైతుల ఆందోళన: కేంద్రంతో జరుగుతున్న పదో రౌండ్ చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 9 రౌండ్లలో జరిగిన చర్చలు పూర్తిస్థాయిలో...
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ-నోటిఫికేషన్ జారీ చేయండి, అమిత్ షాను కోరిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో సీఎం వైఎస్ జగన్ సుమారు...













































