మొదటి దశలో 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్దం: మంత్రి ఈటల
కొత్తరకం కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు....
క్రిస్మస్ స్పెషల్ సాంగ్స్
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత విభిన్న...
రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డా, త్వరగా కోలుకోవాలి : పవన్ కళ్యాణ్
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది....
అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది....
కరోనా నుంచి 97 లక్షలమందికి పైగా రికవరీ, రికవరీ శాతం 95.77
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 400 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 23,067 కేసులు...
రాష్ట్రప్రజలకు క్రిస్మస్, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. "సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు...
తెలంగాణలో కొత్తగా 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు 44,869 శాంపిల్స్ పరీక్షించగా 518 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,84,074 కి చేరింది. అలాగే...
9 గ్రామాలతో మాసాయిపేట మండలం ఏర్పాటు, తుది నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంగీకరించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో...
ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,075 కు చేరుకుంది. బుధవారం 9AM...
ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం, జనవరి 1 నుంచి తప్పనిసరి
జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు ప్రకటించారు. ఫాస్టాగ్...














































