ఐపీఎల్ లో 10 టీమ్స్ కు బీసీసీఐ ఆమోదం, కానీ 2022 నుంచి అమలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం నాడు అహ్మదాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్–2022 సీజన్ నుంచి టోర్నీలో పాల్గొనేందుకు...
మంచి షూస్ కొనడం, ఉపయోగించడంపై హీరో ప్రిన్స్ సలహాలు
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి, మరో 3580 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గురువారం నాడు కూడా కొత్తగా 3580 కరోనా...
12వ తరగతి విద్యార్థులకు 10 వేలు, స్మార్ట్ ఫోన్లు కొనుక్కునేందుకు నేరుగా ఖాతాల్లో జమ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు మరియు మదర్సాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిమిత్తం ట్యాబ్స్ ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన...
హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు రానున్న కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర...
వకీల్ సాబ్ షూటింగ్ విరామంలో ఆదివాసీల పాట, షేర్ చేసిన పవన్ కళ్యాణ్
ఆదివాసీలకు జనసేన పార్టీ నిరంతరం అండగా ఉంటుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఆదివాసీలు పాడిన ఓ పాటను ట్విట్టర్ లో షేర్ చేశారు....
రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని సీఎం అన్నారు....
ఎస్సీ విద్యార్థులకు రూ.59000 కోట్లతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, థావర్చంద్ గహ్లోత్...
లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో – క్రిస్మస్ సాంగ్స్
DIVYAVANI TV యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, ప్రత్యేక క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో”...
పులివెందులలో రూ 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం నాడు పులివెందులలో రూ.5 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు...














































