ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్, 15 రోజుల్లో 30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్లు పట్టాల...
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.18000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క మరో విడత కింద దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.18 వేల కోట్లును ప్రధాని నరేంద్ర మోదీ...
Oh Womaniya: యాంకర్ అనసూయతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...
24 గంటల్లో 3431 కరోనా పాజిటివ్ కేసులు, 71 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 25, శుక్రవారం నాడు 3431 కరోనా కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,13,382 కి...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన భారత్ బయోటెక్ ఛైర్మన్
భారత్ బయోటెక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. కరోనా వైరస్ నివారణకు...
సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నగరంలోని సైబరాబాద్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం...
ఆస్ట్రేలియాతో రెండవ టెస్ట్ ఆడబోయే భారత్ జట్టు ఇదే…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు...
కరోనా వ్యాక్సిన్ పంపిణీ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలను సిద్ధం చేయడానికి మరియు ప్రణాళికాబద్ధమైన...
హ్యాండ్లూమ్,టెక్స్టైల్ పరిశ్రమకు నిధులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలోని హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం నిధులతో పాటు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర జౌళి శాఖ...
అందాల తార – మధురమైన క్రైస్తవ కీర్తన
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...















































