తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 29, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,69,816 కి చేరినట్టు రాష్ట్ర...
పాలు పొంగిపోకుండా ఉండేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలి?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 88 లక్షలపైగా బాధితులు, రికవరీ రేటు 93.71 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 94 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,810 కరోనా కేసులు, 496 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
జీహెచ్ఎంసీలో పోలింగ్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేత
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 57 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నవంబర్ 28 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,57,278 కు చేరుకుంది. గత...
తెలంగాణ ఉద్యమంలో అపూర్వ ఘట్టం, దీక్షా దివస్-నవంబర్ 29 : మంత్రి కేటిఆర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 వ తేదికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
24 గంటల్లో 5965 కరోనా కేసులు, 75 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 18 లక్షలు దాటింది. నవంబర్ 28, శనివారం నాడు కూడా 5965 కరోనా కేసులు, 75...
జీహెచ్ఎంసీ ఎన్నికలు: రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు...
గ్రేటర్ ప్రచారం నేడే ముగింపు: మంత్రి కేటిఆర్ ఈ రోజు ప్రచార షెడ్యూల్ ఇదే…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ప్రధాన పార్టీలు అన్ని తమ అభ్యర్థుల గెలుపు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్...
తెలంగాణలో మరో 805 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 805 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 805 కేసులతో కలిపి నవంబర్ 28, శనివారం రాత్రి 8...















































