నా జీవితాన్ని మార్చిన 3 అనుభవాలు – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తన జీవితాన్ని మార్చిన 3 అద్భుతమైన అనుభవాలు గురించి వివరించారు. ప్రతి మనిషికి బుద్ధి, మనసు రెండు ఉంటాయని, అలాగే ఒక చిన్న...
సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల సభ ప్రసంగం హైలైట్స్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రసంగం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ...
ఏపీలో 24 గంటల్లో 49348 కరోనా పరీక్షలు, 625 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,67,063 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
గ్రేటర్ ఎన్నికలు: రేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ఆదివారంతో ప్రచార గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం...
Oh Womaniya: ప్రముఖ నటి డింపుల్ హయతితో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...
కరోనా తీవ్రత: 24 గంటల్లో 4998 కరోనా కేసులు, 89 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 28, శనివారం నాడు కూడా 4998 కరోనా...
ఆ కరోనా వ్యాక్సిన్ ముందుగా తెలంగాణ ప్రజలకే ఇవ్వాలి – మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ ను ముందుగా తెలంగాణ ప్రజలకి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...
టిఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే...
బండి సంజయ్, అక్బరుద్దీన్పై కేసు నమోదు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసిపై కేసు నమోదయింది. నగరంలో హుస్సేన్ సాగర్ పై ఉన్న మాజీ...
నివర్ తుపాన్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలపై నివర్ తుఫాన్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు ఏరియల్ సర్వే...















































