ఆయుర్వేద ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి కీలక ఆధారం: పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగే రెండు ఆయుర్వేద సంస్థలను దేశ ప్రజలకు అంకితం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో ఏర్పాటైన...
ఏపీలో 90 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, మరో 1593 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 13, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,51,298 కు చేరుకుంది. గత 24 గంటల్లో 80737 శాంపిల్స్ కి పరీక్షలు...
తుఫాన్లతో నష్టం: ఎన్డిఆర్ఎఫ్ నుంచి 6 రాష్ట్రాలకు రూ.4,381.88 కోట్ల అదనపు సాయం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆరు రాష్ట్రాలకు రూ.4,381.88 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో...
వర్షిణి అండ్ సౌజన్యతో యాంకర్ రవి దీవాళీ స్పెషల్ ఇంటర్వ్యూ
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా...
తెలంగాణ ఎంసెట్-2020 ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్
తెలంగాణ రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మ్ డీ సీట్ల భర్తీకి సంబంధించిన ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి...
క్రిస్మస్ సందర్భంగా 2.40 లక్షల నిరుపేదలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ : మంత్రి కొప్పుల
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్ని మతాలను గౌరవిస్తారని, ప్రజలందరి బాగు కోసం కృషి చేస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్...
కరోనా, భారీ వర్షాల వంటి కష్ట సమయాల్లో సైతం ప్రజల మద్యనే ఉన్నాం: మంత్రి కేటిఆర్
ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉంటూ, నిరంతరం ప్రజల మద్యనే ఉండే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రోత్సహించాలని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. శుక్రవారం...
దేశంలో డిసెంబర్ 1 నుంచి మళ్ళీ లాక్డౌన్ అమలు రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తూ దశల వారీ అన్లాక్ ప్రక్రియల ద్వారా కంటైన్మెంట్ జోన్ల మినహా ఇతర ప్రాంతాల్లో అన్ని...
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో సమస్య
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో సమస్య తలెత్తేంది. శుక్రవారం నాడు చంద్రబాబు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది. కారులో...
మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ గా వచ్చింది. ఇందుకు సంబంధించిన...















































