ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఐసీఎంఆర్, ఎన్ఏబీఎల్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు...
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో గత ఆగస్టు నుంచే గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
దేశంలో కొత్తగా 44879 కరోనా పాజిటివ్ కేసులు, 547 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 44879 పాజిటివ్ కేసులు, 547 మరణాలు నమోదవడంతో ఈ రోజు ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 87,28,795 కు, మరణాల సంఖ్య 1,28,668...
ప్రజాకవి కాళోజీ ప్రజల గొంతుక, నివాళులర్పించిన సీఎం కేసీఆర్
జీవితాంతం ప్రజల గొంతుకగా బతికిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఎప్పటికీ స్మరణీయుడే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇవాళ కాళోజీ వర్థంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించారు. తన మాట...
ఒకేరోజు 4,496 కరోనా కేసులు, 122 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 12, గురువారం నాడు కూడా కొత్తగా 4496 పాజిటివ్ కేసులు, 122 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
నేడే తెలంగాణ కేబిబేట్ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్...
తెలంగాణలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 12, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,55,663 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
నవంబర్ 16 నుంచి పాఠశాలలు ప్రారంభించే నిర్ణయం నిలిపివేత
కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాధికారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో దశల వారీగా పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 1728 పాజిటివ్ కేసులు, 9 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1728 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 12, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,705...















































