మోహిదీపట్నంలో స్టీల్ స్కైవాక్ నిర్మాణానికి ఆమోదం, త్వరలోనే టెండర్లకు ఆహ్వానం
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటైన మెహిదీపట్నం వద్ద పాదచారుల కోసం స్కైవాక్ ను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్...
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, రెండో శనివారాల్లో కూడా తరగతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండరును ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలు...
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన వెస్టిండీస్ బ్యాట్స్మెన్ మార్లన్ శామ్యూల్స్
వెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్మెన్ మార్లన్ శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు శామ్యూల్స్ ప్రకటన చేశాడు. 2000వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్...
ఏలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరులో రూ.330 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు....
చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని...
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ఈ రోజు ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 లో అలీబాగ్లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మరియు అతని తల్లి కుముద్...
హైదరాబాద్ ను ఆసియాలోనే అగ్రగామి లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా నిలుపుతాం: మంత్రి కేటిఆర్
వచ్చే పది సంవత్సరాల్లో హైదరాబాద్ ను ఆసియాలోనే అగ్రగామి లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రయత్నం చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. రానున్న పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున...
తెలంగాణలో కొత్తగా 1637 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1637 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 3, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,44,143 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు: ట్రంప్, జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్...
ఏపీలో కరోనా: మరో 2849 పాజిటివ్ కేసులు, 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 3, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,30,731 కు చేరుకుంది. గత 24 గంటల్లో 84534 శాంపిల్స్ కి పరీక్షలు...














































