ఆ రాష్ట్రంలో రేపటి నుంచే సినిమా థియేటర్స్ ఓపెన్
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్, మల్టిఫ్లెక్సులు మూతపడిన సంగతి తెలిసిందే. అన్లాక్ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15 నుంచే సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతి...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1539 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1539 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1539 కేసులతో కలిపి నవంబర్ 4, బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
ఏపీలో మరో 2477 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 4, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,33,208 కు, మరణాల సంఖ్య 6744 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
దేశంలో గత 24 గంటల్లో 46253 కరోనా కేసులు, 514 మరణాలు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 46253 కేసులు, 514 మరణాలు నమోదయ్యాయి. నవంబర్ 4, బుధవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య...
మిషన్ భగీరథ పథకానికి కేంద్రం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మిషన్ భగీరథ పథకం, నిధులు విషయంలో కేంద్ర వివక్ష సహా పలు అంశాలపై ఈ రోజు మీడియాతో మాట్లాడారు....
ఆంధ్రప్రదేశ్ లో 48 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అనుమతి రద్దు చేసిన ఉన్నత విద్యామండలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అనుమతి రద్దు అయింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుండడంతో 48 కాలేజీల అనుమతులు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అలాగే వివిధ యూనివర్సిటీల...
సులభంగా అల్లం పొట్టు తీసుకోవడం ఎలా?
వావ్ లైఫ్స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో కిచెన్ టిప్స్, హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను...
కరోనాతో ఒకేరోజు 125 మృతి, మరో 5505 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 4, బుధవారం నాడు కూడా 5505 కరోనా కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,98,198...
నవంబర్ 15 లోపు బుద్ధవనం ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో నల్గోండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత బుద్దవనం ప్రాజెక్టుపై రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్...
అమెరికా ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ: ట్రంప్ కు 213, జో బైడెన్ కు 238 ఎలక్టోరల్ ఓట్లు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి...















































