మహా కుంభమేళాలో ప్రవేశం దక్కాలంటే పాటించాల్సినవి..
ప్రయాగరాజ్లో త్వరలో జరగనున్న మహాకుంభ మేళాలో సనాతనయేతరుల ప్రవేశంపైన కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. తాజాగా దీనిపై నాగ సన్యాసులు కుంభమేళాలో సాధారణ భక్తుల ప్రవేశానికి కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ...
మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దే..!
హైదరాబాద్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు చెక్ పెట్టడానికి సిటీ ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ లు...
పెరిగిన చలి..ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ..తెలంగాణ చలితో గజ గజ వణుకుతోంది. చలి తీవ్రత పెరుగుతుండగా..జనం ఇబ్బంది పడుతున్నారు. ఏటా డిసెంబర్లో చలి పెరగడం సాధారణమే. కానీ, ఈసారి మరింత పెరగడంతో.. వాతావరణ...
నేడు టీడీపీలోకి ఆళ్లనాని
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది అవకముందే..వైసీపీ నేతలంతా ఆ పార్టీకి పెద్ద ఎత్తున గుడ్ బై చెబుతున్నారు. ఇన్ని రోజులు టీడీపీ, జనసేన నేతలే ఇప్పుడు కూటమి పార్టీకి జై...
గబ్బా గడ్డపై బుమ్రా రికార్డు: డ్రాగా ముగిసిన ఉత్కంఠభరిత పోరు!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించాడు. గబ్బా వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్లో బుమ్రా తన అద్భుత ప్రదర్శనతో భారత బౌలింగ్ విజయగాథలో సరికొత్త అధ్యాయం...
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం..
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన పుట్టినరోజున కొత్త పదవిని స్వీకరించి మరో ఘనతను సాధించారు. దిల్ రాజు (వెలమకుచ వెంకటరమణారెడ్డి) ఈరోజు (డిసెంబర్ 18) తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్...
హైపోథైరాయిడిజం కలిగించే నష్టాలు ఇవే.. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి..
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
రెండు బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారా? అసలు విషయం ఇదే!
భారతదేశంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆర్బీఐ (RBI) కొత్త నిబంధనల పేరుతో సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ కలకలం రేపింది. ఈ...
మ్యాగీ రేట్లు పెరగనున్నాయా? స్విస్ పన్ను వివాదానికి ఎంటీ లింకు..?
అర్థరాత్రి ఆకలేస్తే వెంటనే గుర్తొచ్చే మ్యాగీ నూడుల్స్ ఇప్పుడు మరింత ఖరీదుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 1, 2025 నుండి ఈ మార్పు అమలులోకి రావొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని...
జమిలి ఎన్నికల బిల్లులపై పార్లమెంట్లో అధికార-విపక్షాల మధ్య చర్చలు
దేశవ్యాప్తంగా లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల (One Nation, One Election) బిల్లులు మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టబడ్డాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్...













































