వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం మార్గదర్శకాలు విడుదల
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 15, శుక్రవారం నాడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి విస్తరణకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను...
నిమ్స్ లో ఆందోళన చేపట్టిన నర్సులు
సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి లేదని, నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ చాంబర్ వద్ద స్టాఫ్నర్సు నిర్మల గురువారం నాడు బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల...
కూకట్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు నవంబర్ 14, గురువారం నాడు కూకట్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, మత్స్యకారుల ఆర్థికాభివృద్దికి...
టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో నవంబర్ 15, శుక్రవారం ఉదయం అమరావతిలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా రాజకీయ పరిస్థితులపై...
డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరిలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కోంటున్న భవన...
విలీనం డిమాండ్ తాత్కాలికంగా వాయిదా – అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ, అఖిలపక్ష నాయకులు నవంబర్ 14, గురువారం నాడు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్...
బంగ్లా 150కే ఆలౌట్, మొదటి రోజు భారత్ 86/1
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నవంబర్ 14, గురువారం నాడు ఇండోర్ వేదికగా తోలి టెస్టు ప్రారంభమైంది. భారత బౌలర్ల అద్భుత బౌలింగ్ తో తోలి ఇన్నింగ్స్ లో...
ఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్షం భేటీ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె గత 41 రోజులుగా కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో పలు అంశాలపై విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సమ్మె జరుగుతున్న తీరు, కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్...
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
టీడీపీ యువనేత దేవినేని అవినాష్ నవంబర్ 14, గురువారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ పార్టీలో చేరారు. దేవినేని అవినాష్...
వర్జిన్ గ్రూప్ లిమిటెడ్ – రిచర్డ్ బ్రాన్సన్ యొక్క సక్సెస్ స్టోరీ
రిచర్డ్ చార్లెస్ నికోలస్ బ్రాన్సన్ 1950, జూలై 8న ఇంగ్లాండ్ లో జన్మించారు. చిన్న వయసులోనే డైస్లెక్సియాతో బాధపడుతూ 16 ఏళ్లకే స్కూల్ కి స్వస్తి చెప్పాడు. అలాంటి పరిస్థితుల నుంచి 1966...
















































