ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు
నవంబర్ 13, బుధవారం నాడు సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేస్తూ ఆదేశాలు...
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 13, బుధవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు...
కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
కర్ణాటకలో అనర్హత వేటు ఎదుర్కొంటున్న 17 మంది ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీంకోర్టు నవంబర్ 13, బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. వారిపై మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ విధించిన అనర్హత...
గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల తేదీలను నవంబర్ 12, మంగళవారం నాడు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీ సీతారామాంజనేయులు పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును వివరించారు. ఫిబ్రవరి 4, 2020...
తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 40 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో మనోవేదనకు గురై పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆత్మహత్యాయత్నం చేసారు....
కారు ప్రమాదంపై స్పందించిన హీరో రాజశేఖర్
ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నవంబర్ 12, మంగళవారం అర్థరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడి మూడు...
ఈడెన్ లో డే/నైట్ టెస్టు రాత్రి 8 గంటల వరకే
బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాక గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడాలని ప్రతిపాదన తేవడం, అందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సంగతి...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో అక్టోబర్ 24న ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన దస్త్రానికి నవంబర్ 12, మంగళవారం...
సీఎం జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ జనసేన కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన గవర్నర్
మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతూ క్లైమాక్స్ కు చేరుకున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 19 రోజులు పాటు ముఖ్యమంత్రి పీఠంపై రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి మహారాష్ట్రలో...
















































